Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కొత్త చిక్కు వచ్చి పడింది. నాంపల్లి కోర్టు ఛార్జ్షీట్ను తిప్పిపంపింది. ఇప్పటికే రెండుసార్లు ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది నాంపల్లి కోర్టు. అల్లుఅర్జున్ సహా 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దాఖలు చేసిన ఛార్జ్షీట్లో లోపాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసుల ఛార్జ్షీట్లో సాంకేతిక లోపాలు గుర్తించింది కోర్టు. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో ఛార్జ్షీట్ను రిటర్న్ చేసింది. ఇదిలా ఉండగా..…
హైదరాబాద్ లోని ఓ సినిమా థియేటర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తన అభిమాన హీరో సినిమాను వెండితెరపై చూస్తూ ఆనందంగా గడపాల్సిన సమయంలో, ఓ అభిమాని అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. రిటైర్డ్ ఏఎస్సై ఆనంద్ కుమార్ చిరంజీవికి వీరాభిమాని, కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో ఈరోజు ఉదయం 11:30 గంటల…