GPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది మనిషి సోమరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఏ చిన్న పనికైనా టెక్నాలజీనే ఉపయోగించుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. టెక్నాలజీని, సాంకేతిక పరికరాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా నమ్మి కొంత మంది పర్యాటకులు తమ ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. తెలియని ప్రదేశాలకు వెళ్తే కారులోని గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ మీదే ఆధారపడిన పర్యాటకులు నేరుగా సముద్రంలో పడిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయిలో జరిగింది. జీపీఎస్…