ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన ప్రసంగం మంటలు రాజేస్తోంది. మోడీ గోబెల్స్ లాగా..అబద్దాల మీద అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. పార్లమెంట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు ఇవ్వలేదా..!? ప్రధాని మోడీ వ్యాఖ్యలు వెంకయ్య నాయడిని అవమానించడమే అన్నారు. ఆ రోజు పార్లమెంట్ లో ఉంది సుష్మా స్వరాజ్.. వెంకయ్య నాయుడు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వలేదా..? Read Also రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు…