Home
Eu Leaders Peace Talks Ukraine
Eu Leaders Peace Talks Ukraine News
-
Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో సైనిక ఘర్షణ ముగింపు దశకు చేరుకుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈయూ నాయకులు తనతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, తాను కూడా ఐరోపావాసులతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. మాట్లాడతారని భావిస్తున్న వారిలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కూడా ఉన్నారు. ఈ చర్చలు నిస్సందేహంగా ఫలితాలనిచ్చి శాంతికి దారితీస్తాయని భావిస్తున్నారు. ఫిబ్రవరి 2022లో ప్రారంభమై డిసెంబర్ 2025 వరకు…
తాజావార్తలు
-
Pooja Hegde : పూజాహెగ్డే ‘డబుల్ స్టాండర్డ్స్’.. నెటిజన్స్ ట్రోలింగ్
-
Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
-
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..
-
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
-
TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!