ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది, ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో మొదట బౌలింగ్ చేయనుంది హైదరాబాద్. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిన సన్రైజర్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి గెలుపుబాటలోకి �