8th CPC Approval: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. 8వ వేతన సంఘం అమలు కోసం ఇప్పటికే కేబినెట్ ఛైర్పర్సన్ను ఎంపిక చేసింది. దీనికి ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. అలాగే 8వ కేంద్ర వేతన సంఘం అన్ని నిబంధనలను మంత్రివర్గం ఆమోదించింది. ఈ వేతన సంఘం 18 నెలల్లోపు తన సిఫార్సులను కేబినెట్ ముందు పెట్టనుంది.…
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ఎదురుచూస్తున్న కరవు భత్యం (DA) పెంపుపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నారు. ఒకవేళ ఈ పెంపునకు ఆమోదం లభిస్తే.. సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ సవరించిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా,…