బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ యొక్క ‘ బ్రహ్మాస్త్రా ‘ సెప్టెంబర్ 9, 2022న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా మరియు నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూడు భాగాల ఫ్రాంచైజీ చిత్రంలో మౌని రాయ్ నెగిటివ్ లీడ్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి…
ఎంత చెట్టుకి అంత గాలి! ఇది చాలా పాత సామెత అంటారా? ఎంత భారీ బడ్జెట్ చిత్రానికి అంతే భారీ ప్రమోషన్! ఇదీ ఇప్పుడు మన ప్యాన్ ఇండియా చిత్రాల వరస! ఇక లాక్ డౌన్ ఎత్తేస్తే తమ హంగామా ప్రారంభిద్దామని ఎదురు చూస్తున్నారట ‘బ్రహ్మాస్త్ర’ టీమ్. బాలీవుడ్ లో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ సూపర్ హీరో మూవీనే ఆకర్షిస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన చిత్రం దాదాపుగా పూర్తైంది.…
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ మరో వైపు రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఎందరో ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రన్బీర్ కపూర్కి కూడా కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్నాయి. అతడితో పాటు అతడి తల్లి నీతు కపూర్కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్లో ఉన్నారని టాక్ నడుస్తోంది.…