Dhurandhar The Revenge: దేశ వ్యాప్తంగా థియేటర్లలో 'ధురంధర్: ది రివెంజ్' విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలైన తొలి రోజే సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంది. ఫస్ట్డే భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన తొలి రోజే పైరసీ అయ్యింది. ఒక్క భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ పైరసీ కాపీని ఇంట్లోని టీవీల్లో అక్కడి జనాలు వీక్షిస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. వాస్తవానికి.. ధురంధర్ సినిమాని పాకిస్థాన్ బ్యాన్ చేసింది. అయినప్పటికీ…
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్దే కాకుండా, పైరసీ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్లో ఒక అరుదైన, అంతకంటే దారుణమైన రికార్డును సొంతం చేసుకుందని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో పాకిస్తాన్లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదికల…