Blankput Smart TV: భారత్లో టీవీ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని బ్లౌపుంక్ట్ తన తొలి 32 అంగుళాల జియోటెల్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ టీవీ ధర కేవలం రూ.9,699 మాత్రమే కాగా.. రేపటి (జనవరి 22న) నుంచి ఫ్లిప్కార్ట్లో మాత్రమే ప్రత్యేకంగా విక్రయించబడుతుంది.
ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక స్మార్ట్ టీవీల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇంట్లోనే బిగ్ స్క్రీన్స్లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. అందులోనూ ఇ-కామర్స్ సంస్థలు స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్ను అందిస్తున్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. తాజాగా అమెజాన్లో ఓ బెస్ట్ డీల్ ఉంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.…