నభానటేష్.. ఈవిడ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై దర్శనమిచ్చి మూడేళ్లు దాటిపోయింది. అయితే ఎట్టకేలకు టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కింది. నిఖిల్ హీరోగా చేస్తున్న ‘స్వయంభూ’ పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నభానటేష్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. నభానటేష్ చివరగా టాలీవుడ్లో 2021లో రిలీజైన నితిన్ ‘మాస్ట్రో’ లో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్ కు బాగా గ్యాప్ ఇచ్చింది. ఓ ప్రమాదంలో తాను…