ఇవాళ 29 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లు రూ. 5 వేల కోట్లు విలువ చేసే పనులు శంఖుస్థాపన జరుగుతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం భారత ఐక్యతకు పునాదని తెలిపారు. భారత రత్న వాజపేయి దేశ రహదారుల ను మార్చి ముందడుగు వేశారు. ప్రపంచంలో అత్యంత ప్రభావ వంతమైన నాయకులు గా మోడీ గుర్తింపు తెచ్చుకున్నారు..