అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో అతి పిన్న వయస్కురాలైన అభ్యర్థి కుంకీ చౌధురికి, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అస్సాం జాతీయ పరిషత్ అభ్యర్థి కుంకీ చౌధరిపై దాడి చేస్తూ, ముఖ్యమంత్రి శర్మ ఆమె తల్లిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గోమాంసం వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పాకిస్థాన్కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయడం ద్వారా కుంకీ తల్లి సనాతన సెంటిమెంట్లను దెబ్బతీశారని శర్మ ఆరోపణలు గుప్పించారు. ఈ వివాదం…