ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. పేసర్ అర్ష్దీప్ సింగ్ పీబీకేఎస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అర్ష్దీప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తన బౌలింగ్ మెరుగుపడటానికి మెంటల్ క్లారిటీ ఎంత ముఖ్యమో వివరించాడు. కోచ్…