బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘అఖండ 2’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఆచంట – గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మేనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తాండవం’ పాటను ముంబయిలో విడుదల చేశారు. కార్యక్రమంలో తమన్, ఆది, కైలాష్ ఖేర్ మొదలైన వారు పాల్గొన్నగా. పాటలో బాలకృష్ణ అఘోర లుక్లో చేసిన…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్కి వేరే లెవెల్ హై ఉంటుంది. ఈ జంట నుంచి వచ్చే ప్రతి సినిమా పవర్ప్యాక్ యాక్షన్, ఎమోషన్తో భారీ అంచనాలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అదే తరహాలో వస్తోన్న ప్రాజెక్ట్ “అఖండ 2: తాండవం” పై అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయిలో ఉంది. మొదటి భాగం అఖండ సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత, సీక్వెల్ పై నమ్మకం మరింతగా పెరిగింది. Also Read : Sreeleela : ఫెయిల్యూర్స్కి ఫుల్స్టాప్..…