World Championship 2024: చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్జీ..
India’s first ever gold in track events at World Para Athletics Championships: కోబె (జపాన్), మే 20 సోమవారం ఇక్కడ జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీ రేసులో భారత్కు చెందిన దీప్తి జీవన్జీ 55.07 సెకన్లలో ప్రపంచ రికార్డుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫైయింగ్ రౌండ్లో, జీవన్జీ మహిళల 400 మీటర్ల టీ20 హీట్లో 56.18 సెకన్లతో కొత్త ఆసియా రికార్డును నెలకొల్పి ఫైనల్స్లోకి ప్రవేశించింది. గత ఏడాది పారిస్లో జరిగిన ఛాంపియన్షిప్స్లో అమెరికాకు చెందిన బ్రెన్నా క్లార్క్ 55.12 సెకన్ల ప్రపంచ రికార్డును “దీప్తి” బద్దలు కొట్టింది. నాలుగో రోజు పోటీల్లో టర్కీకి చెందిన ఐసెల్ ఒండర్ 55.19 సెకన్లతో రెండో స్థానంలో ఉండగా, ఈక్వెడార్కు చెందిన లిజాన్షెలా అంగులో 56.68 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు.
Also Read; SIT Team: ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు..
Also Read
- IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
- LSG vs KKR: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఎల్ఎస్జీ.. ఓటమి తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన..!
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ట్రాక్ ఈవెంట్లలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. అంతకుముందు పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2024లో, మహిళల 200 మీటర్ల T35 విభాగంలో భారతదేశానికి చెందిన ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పురుషుల ఎఫ్56 విభాగంలో డిస్కస్ త్రోలో యోగేష్ కతునియా 41.80 మీటర్లు ఎగసి రజతం సాధించాడు. ఆదివారం నిషాద్ కుమార్ (టీ47 హైజంప్) లో కాంస్యని గెలుపొందాడు. దీనితో ప్రస్తుతం భారత్ ఖాతాలో 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యాలతో నాలుగు పతకాలు పొందారు. ఇక ఈ ఛాంపియన్షిప్లు మే 25 వరకు కొనసాగుతాయి.
- Tags
తాజావార్తలు
-
Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా రికార్డు!
-
Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!