Israel Hamas War: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. గాజాలోని ఆసుపత్రిపై దాడి.. జోర్డాన్లో సమ్మిట్ రద్దు
Israel Hamas War: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, పశ్చిమాసియా నేతలతో నేడు(బుధవారం) జరగనున్న సమావేశానికి హాజరుకాకూడదని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా అబ్బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు జోర్డాన్ కూడా అమెరికా అధ్యక్షుడు బిడెన్, ఈజిప్టు-పాలస్తీనా నాయకులతో శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసింది.
Read Also:Navaratri : పెద్దమ్మ తల్లి గుడిలో గజలక్ష్మీ దేవి అలంకరణలో అమ్మవారు..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
జోర్డాన్ రాజు అబ్దుల్లా II, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా అల్-సిసితో పాటు జోర్డాన్లోని అమ్మన్లో ఈరోజు ప్లాన్ చేసిన సమావేశానికి అధ్యక్షుడు అబ్బాస్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అతడు బిడెన్తో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తాజా పరిస్థితిని చర్చించాల్సి వచ్చింది. గాజా ఆసుపత్రిపై దాడిలో 500 మందికి పైగా మరణించినట్లు హమాస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య పెరుగుతున్న యుద్ధంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి అధ్యక్షుడు జో బిడెన్ చేసిన ప్రయత్నాల నిమిత్తం మంగళవారం బయలుదేరే ముందు ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే గాజా ఆసుపత్రిలో పేలుడు సంభవించిన తర్వాత జోర్డాన్ అరబ్ నేతలతో ప్రెసిడెంట్ నిర్వహించాలనుకున్న శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసింది. బిడెన్ నిష్క్రమణ తరువాత, అధ్యక్షుడు ఇప్పుడు ఇజ్రాయెల్ను మాత్రమే సందర్శిస్తారని, జోర్డాన్ పర్యటనను వాయిదా వేస్తారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు.
Read Also:Israel Hamas War: గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 500 మంది మృతి
ఇజ్రాయెల్ వైమానిక దాడులకు గాజాలోని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించిన దాడులకు నిరసనగా పాలస్తీనా నాయకుడు మహమూద్ అబ్బాస్ సమావేశాల నుండి వైదొలగడంతో అమ్మాన్ శిఖరాగ్ర సమావేశం రద్దు చేయబడింది. ఇజ్రాయెల్ సైన్యం తమకు ఎటువంటి ప్రమేయం లేదని.. అది మిస్ ఫైర్డ్ పాలస్తీనా రాకెట్ అని నిందించింది. జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది మాట్లాడుతూ.. ఈ యుద్ధం ఈ ప్రాంతాన్ని విధ్వంసం అంచుకు నెట్టివేస్తోందని అన్నారు. యుద్ధాన్ని ఆపడం, పాలస్తీనియన్ల మానవత్వాన్ని గౌరవించడం, వారికి తగిన సహాయాన్ని అందించడం అనే ఉద్దేశ్యంతో పాల్గొనే వారందరూ అంగీకరిస్తేనే జోర్డాన్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!