Amit Shah: పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
- నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించిన అమిత్షా
- పసుపు ఉత్పత్తులను పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా
- పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందన్న కేంద్ర మంత్రి
- దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలిపిన షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్షా నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందని చెప్పారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందని వెల్లడించారు.
READ MORE: Raghava Lawrence : నిన్ను కొట్టను.. వచ్చి కలువు.. అతనికి రాఘవ లారెన్స్ ఆఫర్..
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
“ఇందూర్ రైతుల పోరాటాన్ని గుర్తించిన మోడీ సర్కారు పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం.. పసుపు రైతులకు శుభాకాంక్షలు.. అనాదిగా నిజామాబాద్ రైతులు పసుపు సాగు చేస్తున్న బయట మార్కెట్లో గుర్తింపు అనుకున్న స్థాయిలో దక్కలేదు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ పసుపు బోర్డు చేస్తోంది. పసుపు యాంటిబయోటిక్. పసుపు మన దైనందిన జీవితంలో భాగం.. ఇక్కడి పసుపుకి జియో ట్యాగింగ్ చేస్తున్నాం. 2030 లోపు 1 మిలియన్ డాలర్ పసుపు ఎక్స్పోర్ట్ ప్రణాళిక చేశాం. పసుపు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు చేస్తాం. 2025 లో పసుపుకి 19 వెల ధర వచ్చింది. రానున్న 3 ఏళ్ళల్లో పసుపు ధర 6 నుంచి 7 వేలు అధికం కానుంది. బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తి కూడా పెరగనుంది. భారత కో అపరేటివ్ బ్రాంచ్, భారత్ కో అపరేటివ్ ఎక్స్పోర్ట్ బ్రాంచీలు ప్రారంభిస్తాం.” అని కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..