Taapsee Pannu : ఆ కారణంగా సోషల్ మీడియా కు దూరంగా వున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాప్సి పన్ను.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.ఈ సినిమాలో మంచు మనోజ్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు..ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ భామ ఈమె పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది . ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న తాప్సి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించింది..ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టింది. అలాగే ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె ఈ మధ్యకాలంలో పలు వివాదాల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తాప్సీ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది.ఈమె సోషల్ మీడియాకు దూరం కావడానికి గల కారణాలను కూడా తాజాగా వెల్లడించారు.చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు పలు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ కొందరు నేటిజన్స్ ప్రశ్నించారు. ఈ భామ సమాధానం ఇస్తూ..నాకు ఒక్క క్షణం కూడా తీరిక లేదని వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్లే తాను సోషల్ మీడియాకు దూరమయ్యాను అంటూ తెలిపింది.. ప్రస్తుతం ఈమె షారుక్ ఖాన్ తో కలిసి డంకీ సినిమాలో నటిస్తుంది.. అయితే ఇలా షారుఖ్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఆయనతో కలిసి నటించడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాను అంటూ తాప్సీ తెలిపింది. ప్రస్తుతం ఈ భామ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
తాజావార్తలు
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
-
Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
-
Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!