Nagarjuna Sagar: సాగర్ నుంచి నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీటిని విడుదల చేసింది. సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. 2 వేల క్యూసెక్కుల మేరకు పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి వేశారు. తెల్లవారు జామున ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డ్యామ్ గేట్లు, సీసీ కెమెరాలను పొరుగు రాష్ట్రానికి చెందిన పోలీసులు ధ్వంసం చేశారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ తెలంగాణ సరిహద్దు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల దారిలో తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఏపీ అడ్రస్ కలిగిన ఆధార్ కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఏపీ పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!