PV Sindhu: పారిస్ ఒలింపిక్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఒలింపిక్స్లో తన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. గ్రూప్ స్టేజీలో మాల్దీవులకు చెందిన ఫాతిమాత్ నబానా అబ్దుల్ రజాక్పై 21-9, 21-6 తేడాతో గెలిచి భారత క్రీడాభిమానుల్లో పతక ఆశలను రేపింది.
PV Sindhu: పారిస్ ఒలింపిక్స్లో పీవీ సింధు శుభారంభం.. తొలి మ్యాచ్లో విజయం
- పారిస్ ఒలింపిక్స్లో పీవీ సింధు శుభారంభం
- తొలి మ్యాచ్లో విజయం