T20 World Cup 2026: PSL బ్యాన్, ఆర్థిక ఆంక్షలు.. ఐసీసీ దెబ్బతో పాక్ క్రికెట్ ఖతం.!
- పాకిస్తాన్పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ఐసీసీ..
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేసి భారీ మూల్యం చెల్లించుకోనున్న పాకిస్తాన్..
- పీఎస్ఎల్పై బ్యాన్, ఆర్థిక ఆంక్షలు ప్రకటించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచకప్ చుట్టూ వివాదాలు ముదురుతూనే ఉన్నాయి. తాజాగా, బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్, భారత్తో ఈ నెల 15న కొలంబోలో జరగనున్న మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. అయితే, దీని పరిణామాలు పాకిస్తాన్ క్రికెట్నే సంక్షోభంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) పాక్పై భారీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారీ ఆర్థిక జరిమానాలతో పాటు క్రికెట్ పరంగా పాకిస్తాన్పై నిషేధాలు విధించవచ్చని సమాచారం.
Read Also: Ambati Rambabu Daughter: ఎన్నో చూశాం కానీ.. ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదు!
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయడం ఐసీసీ, బీసీసీఐతో ఉన్న బైండింగ్ కాంట్రాక్ట్కు విరుద్ధమని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. ఐసీసీ బోర్డు సోమవారం వర్చువల్గా సమావేశం నిర్వహించింది. పాక్ టోర్నమెంట్ ఆడాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ టోర్నమెంట్ ఆడేందుకు అనుమతించినా పీసీబీ కఠిన చర్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.
ఐసీసీ నుంచి పాకిస్తాన్కు వెళ్లే వార్షిక ఆదాయాన్ని నిలిపేయడం, ద్వైపాక్షిక సిరీస్ల కోసం ఇతర దేశాలు పాక్ వెళ్లడానికి నిరాకరించడం, ఒక వేళ మ్యాచ్ ఆడినా ఐసీసీ ర్యాంకింగ్స్, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) పాయింట్లకు లెక్కించకపోవడం, హోస్ట్ బ్రాడ్కాస్టర్ జియో స్టార్ కు జరిగిన నష్టానికి పీసీబీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) పై కూడా బ్యాన్ ఉంటుందని తెలుస్తోంది. రిటైర్డ్ ఆటగాళ్లను తప్పా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెడ్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్లో పాల్గొనకుండా నిషేధం విధించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!