అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్లు వేసిన జగన్..విజయసాయిరెడ్డి
Ys Jagan
YS Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మాజీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరుగు సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా, తీర్పు ఈనెల 30కి వాయిదా పడింది. జగన్ పిటిషన్పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో విచారణ రేపటికి(బుధవారం) వాయిదా పడిందిసెప్టెంబరులో యూకే వెళ్లేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. సెప్టెంబరు, అక్టోబరులో యూరప్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి అనుమతి కోరారు.