Mumbai: కదులుతున్న ఆటోలో ప్రియురాలి గొంతు కోసి పారిపోయిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఆటోలో ఓ యువతి హత్యకు గురైంది. ముంబైలోని సకినాకా ప్రాంతంలో కదులుతున్న ఆటోలో ప్రియురాలిని ఆమె ప్రియుడు కత్తితో మెడ కోసేశాడు. ప్రేమ జంట ఆటోలో కలిసి వెళ్తున్నారు. ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అందుకే ప్రియురాలిపై ప్రియుడు ఆటోలోనే మెడపై పదునైన కట్టర్తో దాడి చేసి హత్య చేశాడు.
Read Also:India: వియత్నాంకు స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ కిర్పాన్ను గిఫ్ట్గా ఇచ్చిన భారత్
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
దీంతో యువతి ఆటోలోనే మృతి చెందింది. దీంతో హంతకుడు ఆటోలో నుంచి దూకి పారిపోయాడు. అయితే కొంత దూరంలో పోలీసు బృందం ఉంది. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కదులుతున్న ఆటోలో హత్యకు గురైన సంఘటన దత్ నగర్లోని ఖైరానీ రోడ్డులో జరిగింది. హత్య చేసిన ప్రియుడి పేరు దీపక్ బోర్స్. ఈ విషయమై పోలీసులు మరిన్ని వివరాలను తెలియజేశారు.. ప్రియురాలిని హత్య చేసిన తర్వాత తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తనపై కూడా పదునైన ఆయుధంతో ఆత్మహత్యకు యత్నించాడు. అయితే గాయపడిన స్థితిలో ఆటోలో నుంచి దూకి పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకుడు దీపక్ బోర్స్ను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ తాను చికిత్స తీసుకుంటున్నాడు.
Read Also:Deadly lightning : మేఘాల మధ్య ప్రాణాంతకమైన మెరుపు ఎలా ఏర్పడుతుందో తెలుసా?
ఆటోలో హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆటోలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఆగ్రహించిన దీపక్ బోర్సే ఆమెపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నిందితుడు దీపక్ బోర్స్ను మరింత విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుడే హత్యకు ప్రధాన కారణం తెలుస్తుంది. అదే సమయంలో రాజధాని ముంబైలో పట్టపగలు హత్యపై ప్రజలు పోలీసు పరిపాలనను ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..