బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత తెలుగులో నాగ చైతన్య తో దోచేయ్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో ఈ భామా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో ఈ భామా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో జానకి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ సినిమా ఫెయిల్ అయిన ఈ అమ్మడి లుక్స్ పెర్ఫార్మన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
రీసెంట్ గా తను నటించిన ‘గణపథ్’ చిత్రం కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘తెరి బాతొన్ మె ఐసా ఉజా జియా’. ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ భామ ఆ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తను చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. కృతి సనన్ స్టన్నింగ్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు సంప్రదాయ దుస్తుల్లో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమా ప్రమోషన్ కోసం రెచ్చిపోయింది.ఇందులో భాగంగా కృతి సనన్ మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది. మినీ డ్రెస్ లో టాప్ గ్లామర్ తో పాటు డీప్ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. గ్లామర్ మెరుపులతో మతిపోగొట్టింది ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి