Kolakata Murder Case : మమతా బెనర్జీ విజ్ఞప్తిని తిరస్కరించిన బెంగాల్లోని జూనియర్ డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolakata Murder Case : కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో విధులు నిలిపివేసి రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ కారణంగా, మమతా బెనర్జీ కూడా తిరిగి పనిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే జూనియర్ ఆమె విజ్ఞప్తిని తిరస్కరించారు. బుధవారం తిరిగి విధుల్లో చేరాలన్న విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరం సభ్యుడు మాట్లాడుతూ ఆర్జి కర్ ఆసుపత్రి బాధిత మహిళా డాక్టర్కు న్యాయం జరిగే వరకు..వారి డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నారు. ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ను ఆరోగ్య సేవల నుండి సస్పెండ్ చేయాలని, కోల్కతా పోలీస్ కమీషనర్పై కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.
Read Also:CM Revanth Reddy : రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్మెంట్ ఉండాలి
Also Read
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
- Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
డిమాండ్లు సాధించే వరకు నిరసన
డాక్టర్ల ఫోరమ్ వారి డిమాండ్ల కోసం కోల్కతాలోని ఉత్తర భాగంలోని శ్యాంబజార్ ప్రాంతంలో ర్యాలీని కూడా చేపట్టింది. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరం సభ్యుడు మాట్లాడుతూ.. మా ఆందోళనకు ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని తెలియడం సంతోషంగా ఉందన్నారు. మేము పనికి తిరిగి రావాలనుకుంటున్నాము, కానీ మా డిమాండ్లు ఇంకా నెరవేర్చబడనందున ఇది ప్రస్తుతం సాధ్యం కాదు. దీంతో పాటు కళాశాలల్లో ఎన్నికలు, వైద్య సదుపాయాలు, కార్యాలయాల్లో భద్రతా చర్యలకు సంబంధించిన అన్ని నిర్ణయాధికార కమిటీల్లో జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు పాల్గొనాలని ఆందోళన చేస్తున్న వైద్యులు డిమాండ్ చేశారు.
Read Also:Off The Record : అందుకే నారాయణస్వామి అజ్ఞాత వాసమా..?
మమతా బెనర్జీ విజ్ఞప్తి
తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, డాక్టర్లు తమ సహోద్యోగికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నందున నేను మొదటి నుండి వారి పట్ల సానుభూతితో ఉన్నాను. ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ బాధ మాకు అర్థమైంది. కానీ దయచేసి ఇప్పుడు పనికి తిరిగి వెళ్లండి, ఎందుకంటే రోగులు చాలా బాధలో ఉన్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
-
PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు ‘కాన్వాయ్’ కట్ చేసిన ప్రధాని మోడీ!
-
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
-
Peddi :‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ విడియోతో సోషల్ మీడియా షేక్..!
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!