ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాలు ఆర్సీబీ కెప్టెన్ రేసులో ఉన్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
RCB Captain: ఆర్సీబీకి కొత్త కెప్టెన్.. అస్సలు ఊహించలేరు!
- ఆర్సీబీకి కొత్త కెప్టెన్
- రజత్ పటీదార్కు కెప్టెన్సీ బాధ్యతలు
- విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ
![RCB New Captain](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2025/02/Untitled-design-3-1024x576.jpg)
RCB New Captain