Site icon NTV Telugu

విమాన ప్రయాణికులకు శుభవార్త..ఈఎంఐలో టికెట్లు !

భారత్‌లో విమానం ఎక్కాలని అనుకుంటున్న సామాన్యులకు స్పెస్‌జెట్ శుభవార్త చెప్పింది. ఐతే ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. విమాన టిక్కెట్ల ధరలను EMIలో చెల్లించేందుకు అనుమతించనుంది. మొత్తం మూడు, ఆరు, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్‌ ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు, ఓటిపీ ఐడెంటిఫికేషన్ కోసం….పాన్‌, ఆధార్‌, వీఐడీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి EMI లు ప్రతీ నెలా, అదే యూపీఐ నుంచి డిడక్ట్‌ అవుతాయి.

Exit mobile version