మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో జనాలు గుమిగూడారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ఎలక్ట్రికల్ వైర్లలో మంటలు మొదలై.. అనంతరం రెస్టారెంట్కు వ్యాపించాయి. ప్రస్తుతం 7 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి.
#WATCH | Fire broke out in a restaurant in Delhi's Shaheen Bagh area.
According to Delhi Fire Service, the fire first started in the electrical wires after which it spread to the restaurant. 7 fire engines are on the spot and the work of extinguishing the fire is underway.… pic.twitter.com/WLV75vJyTu
— ANI (@ANI) June 8, 2024