Fake Medicine : తక్షణమే ఆసుపత్రుల్లో నకిలీ మెడిసిన్స్ ఉంటే తీసేయండి.. విజిలెన్స్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Medicine : ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం మందులు ఇస్తున్నారనే అంశం ఇప్పుడు ఊపందుకుంది. ల్యాబ్ పరీక్షలో విఫలమైన మందులను అన్ని ఆసుపత్రుల నుండి వెంటనే తొలగించాలని విజిలెన్స్ విభాగం ఆదివారం ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించింది. విజిలెన్స్ విభాగం చట్టపరమైన ప్రక్రియను అనుసరించి నాణ్యత లేని మందులను వెంటనే జప్తు చేయాలని పేర్కొంది. ల్యాబ్ టెస్ట్లో ఫెయిల్ అయిన మందుల స్టాక్ను వెంటనే ఆసుపత్రుల నుంచి తొలగించాలని, తద్వారా భవిష్యత్తులో ప్రమాణాలు పాటించని మందులు రోగులకు చేరకుండా చూసుకోవాలని విజిలెన్స్ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. . దీనితో పాటు ఈ మందులను సరఫరా చేసే లేదా విక్రయించే పంపిణీదారులు లేదా మందుల తయారీదారులకు తదుపరి చెల్లింపులు చేయవద్దని కూడా ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
Read Also:Mission Chapter 1: సంక్రాంతి బరిలో చేరిన ఇంకో సినిమా.. ?
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఔషధాల తయారీ కంపెనీలు, సరఫరాదారులకు ఇప్పటివరకు ఎంత చెల్లింపు జరిగింది.. ఎంత చెల్లింపు బకాయి ఉంది అనే సమాచారాన్ని కూడా డిపార్ట్మెంట్ హెల్త్ సెక్రటరీ నుండి కోరింది. మందుల కొనుగోలుకు సంబంధించిన అన్ని పత్రాలతో పాటు టెండర్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, దానికి సంబంధించిన ఫైళ్లను వెంటనే స్వాధీనం చేసుకుని డిసెంబర్ 26లోగా ఈ పత్రాలను విజిలెన్స్ విభాగానికి అందజేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కోరారు. దీనితో పాటు రాబోయే 48 గంటల్లో తీసుకున్న చర్యలపై చర్య తీసుకున్న నివేదికను కూడా దాఖలు చేయాలని కోరింది. మరోవైపు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. రోగుల చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా నాసిరకం మందుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదివారం ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఇప్పటి వరకు మందులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ఆరోగ్య మంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also:Pawan Kalyan: అనాథ పిల్లలతో పవన్ భార్య క్రిస్టమస్ వేడుకలు.. ఫోటోలు వైరల్
డీజీహెచ్ఎస్, ఆసుపత్రుల ద్వారా ప్రామాణిక నాణ్యతతో కూడిన మందుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి మంత్రి వారంలోగా సమాచారం కోరారు. దీనితో పాటు, 15 రోజుల్లో అన్ని అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ఒక ఎస్ఓపీను రూపొందించాలని ఆరోగ్య కార్యదర్శిని కోరారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?