Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 8000 Candidates Took Exam On Runway In Odisha

Odisha: పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్‌వే.. 187 పోస్టులకు 8,000 మంది పోటీ

Published Date :December 19, 2025 , 9:06 pm
By Venkatesh
  • పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్‌వే
  • 187 పోస్టులకు 8,000 మంది పోటీ
  • ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన
Odisha: పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్‌వే.. 187 పోస్టులకు 8,000 మంది పోటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. కానీ ఆ రాష్ట్రంలో దీనికి భిన్నంగా ఎయిర్ పోర్ట్ రన్ వే పై పరీక్ష నిర్వహించారు. రన్ వేను పరీక్షా కేంద్రంగా మార్చారు. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హోంగార్డ్ నియామక పరీక్ష రాయడానికి వచ్చిన ఎనిమిది వేల మంది అభ్యర్థులను ఎయిర్‌స్ట్రిప్‌పై కూర్చోబెట్టాల్సి వచ్చింది.

187 హోమ్ గార్డ్ పోస్టులకు కనీస అర్హత ఐదవ తరగతి ఉత్తీర్ణత. అయినప్పటికీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సహా 8,000 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. తెల్లవారుజాము నుండే, పరీక్ష జరిగిన జమదర్పాలి ఎయిర్‌స్ట్రిప్ వద్ద పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం అధికారులకు అనేక లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. సాంప్రదాయ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు భావించారు.

పరిస్థితిని అదుపులో ఉంచి పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు, పరీక్ష నిర్వహణ యంత్రాంగం జమదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్‌ను పరీక్షా వేదికగా ఎంచుకుంది. అభ్యర్థులను ఎయిర్‌స్ట్రిప్‌లో ఓపెన్ స్కై కింద
కూర్చోబెట్టారు. అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులు అంతటా క్రమశిక్షణను పాటించారు. ఈ పరీక్ష డిసెంబర్ 16న సంబల్‌పూర్‌లో జరిగింది. ఈ పరీక్షకు దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్ష రోజున దాదాపు 8,000 మంది హాజరయ్యారని సంబల్‌పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) తెలిపారు. 8,000 మంది అభ్యర్థులకు ఒకే చోట పరీక్ష నిర్వహించాలంటే ఇరవై పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సంబల్‌పూర్‌లో ప్రతి ఆదివారం అనేక పరీక్షలు జరుగుతాయి, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడం కష్టం అవుతుందని అన్నారు. అందుకే ఎయిర్ పోర్ట్ రన్ వేపై పరీక్ష నిర్వహించామని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 8000 candidates for 187 Home Guard posts
  • Airport runway used as exam centre
  • Graduate candidates apply for Home Guard job
  • Odisha Home Guard recruitment exam
  • Odisha job exam viral news

తాజావార్తలు

  • PPF Scheme: అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ.150తో చేతికి రూ.24 లక్షలు!.. రిస్క్ జీరో

  • Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధంతో పుతిన్‌కు లాభం, రష్యాకు సంతోషం..

  • Gas Cylinder Update: అలర్ట్‌.. అలర్ట్‌.. ఈ-కేవైసీ లేకుంటే గ్యాస్ కట్..!

  • LPG Supply: గ్యాస్ సరఫరాపై మంత్రి టెలీకాన్ఫరెన్స్.. ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు

  • Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం..

ట్రెండింగ్‌

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions