సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వేరువేరు మార్గాల్లో బురిడీ కొట్టిస్తూ డబ్బులను లాగేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక మహిళని బురిడీ కొట్టించారు, స్టాక్ మార్కెట్ లో పెటుబడి పేరుతో ఫోన్లో వచ్చిన మెసేజ్ మరియు లింక్లపై స్పందించిన ప్రైవేట్ ఉద్యోగి దగ్గరనుంచి రూ. 18 లక్షలను కాజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..
Sangareddy District : సైబర్ మోసం… రూ. 18 లక్షలు పోగొట్టుకున్న బాధితులు( వీడియో)
- సంగారెడ్డిలో ఫోన్ మెసేజ్ తో బురిడీ
![Maxresdefault (24)](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/06/maxresdefault-24-1-1024x576.jpg)
Maxresdefault (24)