NTV Telugu Site icon

Manish sisodia: తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదల.. 18 నెలల తర్వాత విముక్తి

Manishsisodia

Manishsisodia

తీహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యారు. శుక్రవారం మాత్రం సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.