Kolkata Doctor Case: కోల్కతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారు..
- కోల్కాతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్..
- పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారని కోర్టుకు తెలిపిన సీబీఐ..
- ఈ నెల 30వ తేదీ వరకు అభిజిత్ మండల్- సందీప్ ఘోష్ కు కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Case: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ సంచనల వ్యాఖ్యలు చేసింది. తాలా పోలీస్ స్టేషన్లో తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించింది. తాలా పీఎస్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్లను కస్టడీలో విచారించిన సీబీఐ.. తమ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు స్పెషల్ కోర్టుకు తెలిపింది. తాలా పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించి కొన్ని తప్పుడు రికార్డులు సృష్టించబడినట్లు గుర్తించామని పేర్కొనింది. సెప్టెంబరు 14న అభిజిత్ మండల్ను అరెస్టు చేయగా, కోర్టు ఆదేశాల మేరకు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సెప్టెంబర్ 15వ తేదీన అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ చెప్పుకొచ్చింది.
Read Also: Sri Lanka vs New Zealand: నేటి నుంచే రెండో టెస్ట్.. కీలక పేసర్ లేకుండానే శ్రీలంక..
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
కాగా, మాజీ పోలీస్ అధికారి అభిజిత్ మండల్, సందీప్ ఘోష్ తరపు న్యాయవాదులు కోర్టులో అభియోగాలు మోపడానికి బదులుగా సాక్ష్యాలను సమర్పించాలని సీబీఐని కోరారు. అత్యాచారం, హత్య జరిగిన తర్వాత ఆసుపత్రి అధిపతి (ఘోష్) ఇన్ఛార్జ్ అధికారితో మాట్లాడటం సహజమని వారు అన్నారు. ఇక మాజీ పోలీస్ అధికారి తరపున న్యాయవాది అయాన్ భట్టాచార్య వాదిస్తూ.. ఇంతకీ సీబీఐ ఎవరిని విచారించింది.. ఈ కేసులో నా క్లైంట్ (మండల్) ప్రమేయం లేదని వాదించారు. అలాగే, సీల్డ్ కవర్ను కోర్టు పరిగణించరాదని సందీప్ ఘోష్ తరపు న్యాయవాది జోహైబ్ రవూఫ్ అన్నారు. ఇక, స్పెషల్ కోర్టులో సీల్డ్ కవర్ నివేదికను సీబీఐ అధికారులు సమర్పించారు. నిందితులిద్దరికీ సెప్టెంబర్ 30వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది. ఇక, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఇద్దరికీ ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీ విధించింది.
తాజావార్తలు
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!