ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి భారీ ఊరట లభించింది. భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను ఎత్తేసింది. ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించడాన్ని అలహాబాద్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అన్సారీ ఘాజీపూర్ ఎంపీగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది.
SP MP Ansari: ఎంపీ అన్సారీకి ఊరట.. 4 ఏళ్ల జైలు శిక్ష ఎత్తివేత
- సమాజ్వాది పార్టీ ఎంపీ అన్సారీకి ఊరట
- 4 ఏళ్ల జైలు శిక్ష ఎత్తివేసిన అలహాబాద్ హైకోర్టు
![Mpafzalansari](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/mpafzalansari-1024x576.jpg)
Mpafzalansari