జీ-రామ్-జీ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును అధికార పార్టీ ఆమోదించింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చింది. కొత్త పేరు జీ-రామ్-జీ పేరుతో బిల్లు ఆమోదించింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు ప్రతులను చించేసి నినాదాలు చేశారు.
Lok sabha: జీ రామ్.. జీ బిల్లుకు లోక్సభ ఆమోదం.. పత్రాలు చించేసిన విపక్ష సభ్యలు
- లోక్సభలో జీ రామ్.. జీ బిల్లుకు ఆమోదం
- తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్తో పాటు విపక్ష సభ్యులు
- పత్రాలు చించేసి నిరసన తెలిపిన విపక్ష సభ్యలు

Loksabha