Site icon NTV Telugu

Amma Jayalalithaa Death Mystery Live: జయలలిత వైద్యం.. శశికళ కనుసన్నల్లో..

Maxresdefault (2)

Maxresdefault (2)

Live : Jaya Death Mystery | చుట్టూ పది గదుల్లో శశికళ బంధువులు..జయలలితది హత్యా ..? | Ntv

తమిళ పురచ్చితలైవి జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే వుంది. 2016లో చెన్నైలోని అత్యున్నత ఆసుపత్రిలో చేరిన జె జయలలిత మరణంపై దర్యాప్తు జరగాలని మాజీ న్యాయమూర్తి ఒక సుదీర్ఘ నివేదికలో పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన వివాదాస్పద ఖాతాలను జల్లెడ పట్టేందుకు 2017 లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏ. ఆర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2021లో డిఎంకె రాష్ట్ర బాధ్యతలు చేపట్టినప్పుడు, జయ లలిత మరణానికి దారితీసిన పరిస్థితులను వివరంగా దర్యాప్తు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే నివేదిక బయటపడింది. అయితే, జయలలిత నెచ్చెలి శశికళ కనుసన్నల్లోనే వైద్యం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని శశికళ ఖండిస్తోంది.

Exit mobile version