Prudhvi Raj: నటుడు పృథ్వీరాజ్ కి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ!
- నటుడు పృథ్వీరాజ్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- మనోవర్తి చెల్లింపుపై ఘటనలో కోర్టును ఆశ్రయించిన పృథ్వి భార్య శ్రీలక్ష్మి
- కోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Non Bailable Arrest Warrant o Prudhvi Raj: సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పృధ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి తనకు మనోవర్తి చెల్లించే అంశం మీద కోర్టును ఆశ్రయించగా ఆ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు చెల్లించాల్సిన మనోవర్తి బకాయిలు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
Chandrababu: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు
Also Read
- Bethlehem Kudumba Unit: 'ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ చూశారా!
- 72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్ కి 84 లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పృద్వికి ఆయన భార్యకు వివాదాల ఏర్పడిన నేపథ్యంలో వారు విడిగానే ఉంటున్నారు. శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటూ 2017లో కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. పృథ్వీరాజ్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని అయితే సినిమాల్లోకి వెళ్లాక తనను వేధిస్తూ ఉండేవాడని, 2016లో తనను బయటకు పంపించడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె అప్పట్లో ఫిర్యాదు చేశారు.
అప్పట్లోనే తన భర్త సినిమాలో టీవీ సీరియల్స్ చేస్తూ నెలకు ₹30 లక్షల సంపాదిస్తున్నారు కాబట్టి భరణం ఇప్పించాలని 2017లో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు 2022లో వెలువడింది. అప్పటివరకు ఆమెకు ఖర్చయిన కోర్టు ఖర్చులతో పాటు ప్రతినెలా ఎనిమిది లక్షలు పదో తేదీ లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతోని పృథ్వీరాజ్ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో వైసీపీలో ఆక్టివ్ గా ఉన్న ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా స్వీకరించారు. తర్వాత పలు వివాదాలతో తప్పుకున్నారు. తర్వాత జనసేనకు దగ్గర వైసిపి మీద ఫైర్ అవుతూ ఉండేవారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!