Radhe Shyam : కొత్త జీవో ఫస్ట్ బెనిఫిట్ ప్రభాస్ కే… ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ;లో టికెట్ ధరలు, థియేటర్ల సమస్యలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఇదే నెలలో రెండు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండడంతో అందరి దృష్టి ఆంధ్రా ప్రభుత్వం కొత్త జీవోను ఎప్పుడు జారీ చేస్తుంది ? అనే దానిపైనే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం టికెట్ ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం విడుదల చేయనున్న కొత్త జీవో బెనిఫిట్ అందుకునే ఫస్ట్ తెలుగు మూవీ “రాధేశ్యామ్” అంటున్నారు.
Read also : Radhe Shyam : టైటానిక్ తో పోలిక… అసలు కథ చెప్పేసిన పూజా
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళితో కూడిన టాలీవుడ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా రాష్ట్రంలోని సినిమా హాళ్లలో టిక్కెట్ ధరలను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి గత నెలలో కొత్త ఉత్తర్వు (జి.ఓ) జారీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఎంతకూ అది విడుదల కాకపోవడంతో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మేకర్స్ సినిమాను విడుదల చేసేశారు. అయితే ‘భీమ్లా నాయక్” కోసమే ప్రభుత్వం జీవోను ఆపింది అంటూ పవన్ అభిమానులు మండిపడ్డారు. కానీ వైయస్సార్సీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందంటూ ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఇక మార్చి 11న “రాధేశ్యామ్” థియేటర్లలోకి రానున్నందున ఈ కొత్త టికెట్ల ధరను పొందే మొదటి చిత్రంగా ప్రభాస్ మూవీ నిలుస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఈ వారమే కొత్త జీవో వెలువడనుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే ‘రాధేశ్యామ్’కు ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!