గుండెపోటుతో మరణించిన హారర్ చిత్రాల నిర్మాత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సినీ నిర్మాత కుమార్ రామ్సే గురువారం ముంబైలో మరణించారు. 85 ఏళ్ల ఆయన ఉదయం వేళ గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు.
నిర్మాత కుమార్ కొడుకు గోపాల్ చెప్పిన దాని ప్రకారం… ఆయన ఉదయం 5.30 గంటలకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా తనువు చాలించినట్లు తెలిపాడు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంత్యక్రియలు జరిగాయి. నిర్మాత ఎఫ్ యూ రామ్సే పెద్ద కుమారుడైన కుమార్ రామ్సేకి తులసీ, శ్యామ్, కేశు, కిరణ్, గంగూ, అర్జున్ రామ్సేలు తమ్ముళ్లు. అందరూ బాలీవుడ్ లోనే ఫిల్మ్ మేకర్స్ గా కొనసాగారు. ముఖ్యంగా, హారర్ జానర్ లో లో బడ్జెట్ మూవీస్ తో రామ్సే సోదరులు 70లు, 80లలో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు నమోదు చేశారు.
Read Also : జూలై 31 నుంచీ… ‘జీ టీవీ’లో జబర్ధస్త్ కామెడీ!
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
కుమార్ రామ్సే నిర్మాతగానే కాక రచయితగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఏక్ నన్హీ మున్నీ లడ్కీ థీ, దో గా జమీన్ కే నీచే, పురాణా మందిర్, సాయా, ఖోజ్’ లాంటి చిత్రాలు ఆయన రాసినవే. ఇక రామ్సే బ్రదర్స్ లో పెద్దవాడైన కుమార్ కంటే ముందే అతడి తమ్ముళ్లు అందరూ మరణించారు. ఇప్పుడు కేవలం గంగూ రామ్సే మాత్రం బతికి ఉన్నాడు.
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.