Jeethu Joseph : కిష్కింద కాండం పెయిర్ తో దృశ్యం దర్శకుడి మరోథ్రిల్లర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ దర్శకుల్లో టక్కున గుర్తొచ్చే పేరు జీతూ జోసెఫ్. దృశ్యం సినిమాతో సౌత్ ఇండస్ట్రీ మాత్రమే కాదు నార్త్ ఇండస్ట్రీలోను ఈ స్టార్ దర్శకుడి పేరు మారుమోగింది. ఇప్పుడు ఆయన తీయబోయే దృశ్యం 3 కోసం బాలీవుడ్ టూ మాలీవుడ్ ఆడియన్స్ వరకు అందరు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యాలా ఉంది. కానీ ఈ లోగా దృశ్యం 3 సినిమా కన్నా ముందే మిరాజ్ అనే మరో థ్రిల్లర్ మూవీని తీసుకురాబోతున్నాడు జీతూ జోసెఫ్. లాస్ట్ ఇయర్ భారీ హిట్ అందుకున్న కిష్కింద కాండం పెయిర్ ఆసిఫ్ అలీ, అపర్ణా బాల మురళి మరోసారి జోడీ కడుతున్నారు.
Also Read : Tollywood : తెలుగులోకి సైలెంట్ గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన డబ్బింగ్ సినిమా
Also Read
సైకాలజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న మిరాజ్ మాలీవుడ్లో వన్ ఆఫ్ ది యాంటిసిపెటెడ్ మూవీ. ఇప్పటికే టీజర్ ఇంట్రస్ట్ క్రియేట్ చేయగా థియేటర్లలో ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం ఓనమ్ పండుగ సందర్భంగా రిలీజ్ డేట్ చెప్పేశారు మేకర్స్. సెప్టెంబర్ 19న థియేటర్లలోకి రాబోతుంది మిరాజ్. ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు తీసి బోర్ కొట్టేస్తుందని స్టేట్ మెంట్ పాస్ చేసిన జీతూ జోసెఫ్ నెక్ట్స్ దృశ్యం3ను దృశ్యం వన్ అండ్ 2కి డిఫరెంట్ గా తీయబోతున్నాడట. ఇప్పటికే స్టోరీ కంప్లీట్ చేయగా తెలుగు, హిందీ, మలయాళంలో వెంకటేశ్, అజయ్ దేవగన్, మోహన్ లాల్తో తెరకెక్కించనున్నాడు. అయితే 2020లో లాలట్టన్తో రామ్ అనే భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ స్టార్ట్ చేశారు. కానీ ఎంత వరకు కంప్లీటైందో అప్డేట్ లేదు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తోన్న ఈ ఫిల్మ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల డిలే అవుతుందని టాక్.
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల హిందువులదే”.. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
-
Monsoon 2026: గుడ్న్యూస్.. కేరళలోకి ఆరు రోజులు ముందుగానే మాన్సూన్ ఎంట్రీ! ఖరారు చేసిన ఐఎండీ..
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!