Trinadh Rao : “జెన్ జీ తరానికి ఎమోషన్స్ తెలియట్లేదు… అందుకే ఈ సినిమా తీశాం!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించిన రా అండ్ రస్టిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 7న గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతోంది. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు ఓ కీలకమైన తండ్రి పాత్రలో కూడా కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశంలో కీలక విషయాలు పంచుకున్నారు.
ఈ క్రమంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, “నేను రాసుకున్న ఈ కథను నా సొంత ఊరైన అనకాపల్లి నేపథ్యంలోనే తీయాలని నిర్ణయించుకున్నాను. అనకాపల్లిలోని దాదాపు 75 లొకేషన్లలో పూర్తిస్థాయిలో షూటింగ్ జరిపాం. ఊరి వాతావరణం, అక్కడి మనుషుల ఎమోషన్స్ చాలా నేచురల్గా వచ్చాయి. నిర్మాత కాండ్రేగుల నాయుడు మా ఊరిలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇండస్ట్రీకి వస్తానంటే మొదట్లో వద్దన్నా, అతని పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. దాదాపు ఈ సినిమాని నేనే దగ్గరుండి తీసినంతగా తీర్చిదిద్దాం” అని తెలిపారు.
Also Read
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
“ప్రస్తుత జెన్ జీ (Gen Z) తరానికి కుటుంబ భావోద్వేగాలు, అనుబంధాల విలువలు సరిగ్గా తెలియడం లేదు. ఆ ఎమోషన్స్ను వారికి గుర్తుచేస్తూ ఒక మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యామిలీ డ్రామాను రూపొందించాం. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నప్పటికీ, అంతర్లీనంగా ఉండే ఫ్యామిలీ డ్రామానే అందరినీ కట్టిపడేస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి, ఈ డ్రామా పాడవుతుందనే ఉద్దేశంతో ఎటువంటి కట్స్ విధించకుండా అభినందించడం మా నమ్మకాన్ని పెంచింది” అని త్రినాథరావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!