కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం సెయిల్లో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. మొత్తం 41 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఆఖరి తేదీ 2024 జనవరి 11తో ముగుస్తుంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
వేకెన్సీలు:- ఏజీఎం (ఈ-5) (మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్)- 7 పోస్టులు.
ఏజీఎం (ఈ-5) (ప్రాజెక్ట్స్)- 5 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (మెకానికల్/ సివిల్/ ఎలక్ట్రికల్)- 12 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (మెటలర్జీ)- 2 పోస్టులు.
మేనేజర్ (మెకానికల్- హైడ్రాలిక్స్) (ఈ-3)- 2 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (ఐటీ)- 3 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (మైన్స్) (ఓడీఓఎంలకు మాత్రమే)- 3 పోస్టులు.
మేనేజర్ (ఈ-3) (ప్రాజెక్ట్స్)- 5 పోస్టులు.
డిప్యూటీ మేనేజర్ (ఈ-2) (పీ అండ్ హెచ్ఎస్)- 1 పోస్టు.
అసిస్టెంట్ మేనేజర్ (ఈ-1) (జియోలాజీ) (ఓజీఓఎంలకు మాత్రమే)- 1 పోస్టు..
ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత టెస్ట్- ఇంటర్వ్యూ ఉంటాయి. లేదా కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉండొచ్చు.
అప్లికేషన్ ఫీజు..
జెనరల్, ఓబీసీ, ఈటీబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 700. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 200..
వయస్సు..
ఐసీఎస్ఎస్ఆర్ రిక్రూట్మెంట్లో రీసెర్చ్ అసిస్టెంట్- లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అప్లై చేస్తున్న వారి వయస్సు 18-28ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక మిగిలిన పోస్టుల గరిష్ఠ వయస్సు పరిమితి 40ఏళ్లుగా ఉంది..
ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..