NTV Telugu Site icon

మహారాష్ట్రలో మావోయిస్టుల ఎన్ కౌంటర్

మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి గ్యార పట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్‌ కౌంటర్ జరిగిందని సమాచారం. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.

మహారాష్ట్ర లో మావోయిస్టుల ఎన్ కౌంటర్...! | Maoist Encounter In Maharashtra | NTV