పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. తులం బంగారం పై 900లకు రూపాయలకు పైగా పెరిగింది.. అలాగే వెండి ధర కిలో పై 1000 లకు రూపాయలకు పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,130 ఉంది.. వెండి ధరలు కిలో రూ.90,500 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,130 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.74,130 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,950. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..68,110 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,280 గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67,950, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,130 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే, వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 90,500, ముంబైలో 87,000, ఢిల్లీలో 86,000, బెంగుళూరు లో 85,650,అదే విధంగా హైదరాబాద్ లో 90,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..