Site icon NTV Telugu

గోదావరిలో పెరిగిన వరద…

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వేషాల కారణంగా గోదావరిలో వరద ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అప్పర్ డ్యామ్ నిర్మాణం కావడంతో బ్యాక్ వాటర్ లో నీటి మట్టం పెరిగి ముంపు ప్రాంతాల ప్రజలు భయం పట్టుకుంది. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకొని పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తునం అంటున్నారు చీఫ్ ఇంజనీర్ సుధాకర్.

Exit mobile version