పరమ శివుడికి పూజచేయడానికి సోమవారం దివ్యమయిన వారం. ఈరోజు శ్రీ శివస్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు, అకాల మరణాలు తొలగిపోతాయి. శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రంతో పూజ చేయాలి. అలా చేస్తే కోటి జన్మల పాపం పోతుంది.
Live: సోమవారం నాడు శ్రీ శివ స్తోత్ర పారాయణంతో శివానుగ్రహం
