Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..
Salary Hike: గతేడాది 78 శాతం మందికి మాత్రమే శాలరీ పెరిగింది. కానీ.. ఈ ఏడాది 90 శాతం మంది ఉద్యోగులు తమ వేతనం పెరగాలని కోరుకుంటున్నారు. కిందటి సంవత్సరం యావరేజ్గా 4 నుంచి 6 శాతం మాత్రమే శాలరీ హైక్ అయింది. ఈసారి మాత్రం కనీసం 4 నుంచి 6 శాతం పెరగాలని 20 శాతం మంది ఆశిస్తున్నారు.
read more: Land Rates in Hyderabad: హైదరాబాద్లో భూముల రేట్లు.. యావరేజ్గా గజం స్థలం ఎంతుందంటే?..
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
10 నుంచి 12 శాతం ఇంక్రిమెంట్ వస్తుందని 19 శాతం మంది అంచనాల్లో మునిగిపోయారు. ఈ విషయాలను ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. పీపుల్ ఎట్ వర్క్ 2023 పేరుతో విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. ఈ సంవత్సరం శాలరీ పెంచటానికి అవకాశం లేకపోతే కనీసం బోనస్ అయినా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
పెయిడ్ హాలిడేస్ మరియు ట్రావెల్ అలవెన్సులు లేదా ట్రావెల్ ఇన్సెంటివ్స్కి మోక్షం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 32 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. వీళ్లంతా 17 దేశాలకు చెందినవారు కావటం గమనార్హం.
ఇందులో భారతీయులు సైతం 2 వేల మంది ఉన్నారు. రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో అదే స్థాయిలో జీతం కూడా పెరిగితే బాగుంటుందని, ఆర్థికంగా ఇబ్బంది ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా.. ఖర్చుల కోణంలో కాకపోయినా.. కెరీర్ యాంగిల్లో అయినా శాలరీ ఇన్క్రీజ్ కావాలనుకోవటం మానవ సహజమని నిపుణులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!