Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salary Hike: గతేడాది 78 శాతం మందికి మాత్రమే శాలరీ పెరిగింది. కానీ.. ఈ ఏడాది 90 శాతం మంది ఉద్యోగులు తమ వేతనం పెరగాలని కోరుకుంటున్నారు. కిందటి సంవత్సరం యావరేజ్గా 4 నుంచి 6 శాతం మాత్రమే శాలరీ హైక్ అయింది. ఈసారి మాత్రం కనీసం 4 నుంచి 6 శాతం పెరగాలని 20 శాతం మంది ఆశిస్తున్నారు.
read more: Land Rates in Hyderabad: హైదరాబాద్లో భూముల రేట్లు.. యావరేజ్గా గజం స్థలం ఎంతుందంటే?..
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
10 నుంచి 12 శాతం ఇంక్రిమెంట్ వస్తుందని 19 శాతం మంది అంచనాల్లో మునిగిపోయారు. ఈ విషయాలను ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. పీపుల్ ఎట్ వర్క్ 2023 పేరుతో విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. ఈ సంవత్సరం శాలరీ పెంచటానికి అవకాశం లేకపోతే కనీసం బోనస్ అయినా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
పెయిడ్ హాలిడేస్ మరియు ట్రావెల్ అలవెన్సులు లేదా ట్రావెల్ ఇన్సెంటివ్స్కి మోక్షం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 32 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. వీళ్లంతా 17 దేశాలకు చెందినవారు కావటం గమనార్హం.
ఇందులో భారతీయులు సైతం 2 వేల మంది ఉన్నారు. రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో అదే స్థాయిలో జీతం కూడా పెరిగితే బాగుంటుందని, ఆర్థికంగా ఇబ్బంది ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా.. ఖర్చుల కోణంలో కాకపోయినా.. కెరీర్ యాంగిల్లో అయినా శాలరీ ఇన్క్రీజ్ కావాలనుకోవటం మానవ సహజమని నిపుణులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!