Kakatiya University: డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి.. కేయూ విద్యార్థుల ఆందోళన..
- హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన..
- డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని విద్యార్థుల నిరసన..
- ప్రభుత్వం మారిన విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారడం లేదు..
- సీఎం రేవంత్ రెడ్డి కీ వ్యతిరేకంగా నినాదాలు..
- విద్యార్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakatiya University: హనుమకొండ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ రెండవ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన చేపట్టారు. డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచాలని యూనివర్సిటీ ప్రధాన రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కీ వ్యతిరేకంగా నినాదాలు చేవారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ ఎక్కారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
Read also: Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 29న DSC నోటిఫికేషన్ 2024ని విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. మొత్తం 11062 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరిలో 6,508 మంది ఎస్జీటీలు, 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, 727 మంది భాషాపండితులు, 182 మంది పీఈటీలు, 220 మంది స్కూల్ అసిస్టెంట్లు, 796 మంది ఎస్జీటీలు స్పెషల్ కేటగిరీలో ఉన్నారు. 537 ఎస్జీటీ పోస్టులు హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 21 మంది మాత్రమే ఉన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 176. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 209 ఎస్టీటీలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 SGT ఖాళీలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా, ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 99 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 161 SGT ఉద్యోగాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్లు ఖాళీగా ఉంటే.. ఎస్జీటీల పోస్టులు 137 ఉన్నాయి.
WhatsApp call Record : వాట్సాప్ కాల్ ఎలా రికార్డ్ చేసుకోవాలంటే..
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!