టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరియు టాలెంటెడ్ నటి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. ప్రస్తుతం రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా జరుగుతున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ వేడుకల్లో వీరిద్దరూ కలిసి సందడి చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. Also Read : AJITH KUMAR : డైరెక్టర్స్ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్ గత…
Eesha Rebba: గత కొద్దిరోజులుగా హీరోయిన్ ఈషా రెబ్బ, అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం మీద వీరిద్దరూ నేరుగా స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. అయితే, తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా “ఓం శాంతి శాంతిః” అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జనవరి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు…