విశాఖ నగరం నడిబొడ్డులోని డాబాగార్డెన్స్ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్బాబు క్యాంస్య విగ్రహన్ని ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పలువురు శోభన్బాబు అభిమానుల నడుమ ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజు అట్టహసంగా నిర్వహించారు. విగ్రహ నిర్మాణ కమిటీ, విశాఖపట్నం, శోభన్బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విగ్రహ స్థల దాత ఎ.సతీష్ కుమార్, విగ్రహ దాత జె.రామాంజనేయులు , రాశీ మువీస్ అధినేత ఎం.నరసింహరావు, సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల…